బీజేపీ ఆధ్వర్యంలో రేమద్దుల గ్రామంలో ఏదుట్ల - రేమద్దుల - సింగాయపల్లి BT రహదారి నిర్మాణానికి మద్దతుగా 1000 మంది పౌరుల నుండి సంతకాలు సేకరించడానికి ఒక కార్యక్రమం 13 జూలై 2024 న ప్రారంభమైంది.
రేమద్దుల గ్రామంలో బీజేపీ పార్టీని బలపర్చడానికి, శ్రీ నరేంద్ర మోదీ గారి ఆశయాలను సాధించే దిశగా, రేమద్దుల గ్రామంలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని 10-మే-2024 రోజున ఉదయం 11 గంటల సమయంలో ప్రారంభోత్సవం జరిగినది. ముఖ్య అతిధులు : భరత్ ప్రసాద్ పోతుగంటి , నాగర్ కర్నూల్ బీజేపీ పార్లమెంటరీ అభ్యర్థి ఎల్లేని సుధాకర్ రావు , కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి
Comments
Post a Comment