చెంచు మహిళ ఈశ్వరమ్మ పై జరిపిన పాశవిక దాడి
కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామంలో కాంగ్రేస్ కార్యకర్తలు జరిపిన పాశవిక దాడిలో తీవ్రంగా గాయపడిన చెంచు మహిళ ఈశ్వరమ్మ ను వారి కుటుంబ సభ్యులను కలిసి, ఈ దాడిని ఖండిస్తూ ఈ రోజు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన రేమద్దుల గ్రామ BJP కమిటీ.

Comments
Post a Comment